విశాఖ: అరకులోయ మండలం యండపల్లివలస గ్రామానికి చెందిన... ... Live Updates:ఈరోజు (జూన్-10) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

విశాఖ: అరకులోయ మండలం యండపల్లివలస గ్రామానికి చెందిన గుల్షన్ 30 తేనెటీగల దాడిలో మృతి.

-స్థానికంగా ఉన్న తేనెటీగల పరిశ్రమ లో ఆ పని చేస్తున్న గుల్షన్ రాత్రి తేనెటీగలు దాడి చేయడంతో ఈ రోజు ఉదయం చికిత్స పొందుతూ మృతి చెందాడు.

Show Full Article
Print Article
Next Story
More Stories