- ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ వరాహ... ... Live Updates:ఈరోజు (జూన్-10) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

- ఉత్తరాంధ్ర ఆరాధ్య దైవం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి వారిని దర్శించిన రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు

- లాక్ డౌన్ అనంతరం తొలిసారిగా బుధవారం ఉదయం స్వామివారిని దర్శించుకున్న మంత్రి.

- ఆలయ అధికారులు సాంప్రదాయ ప్రకారం ఆయనకు ఘన స్వాగతం పలికారు

- కరోన వైరస్ వ్యాక్సిన్ వచ్చేంతవరకు భక్తులందరూ సోషల్ డిస్టెన్స్ పాటిస్తూ స్వామి వారిని దర్శించుకోవాలి అని ఈ సందర్భంగా మంత్రి చెప్పారు. 

Show Full Article
Print Article
Next Story
More Stories