రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానున్న ఎస్ఈసీ... ... Live Updates:ఈరోజు (జూన్-09) ఆంధ్రప్రదేశ్-తెలంగాణా బ్రేకింగ్ న్యూస్!

రేపు సుప్రీంకోర్టులో విచారణకు రానున్న ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కేసు

-విచారించనున్న సుప్రీంకోర్టు త్రిసభ్య ధర్మాసనం.

-ధర్మాసనంలో సభ్యులుగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బాబ్డే, న్యాయమూర్తులు ఎఎస్ బోపన్న, హృషికేష్ రాయ్ లు.

-రాష్ట్రప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటీషన్ పై విచారణ.

Show Full Article
Print Article
Next Story
More Stories