Botsa Satyanarayana: రాజధాని వివాదంపై మంత్రి బొత్సా

HMTV
By HMTV
Published on: 2020-09-12 08:20:41

రఘురామకృష్ణంరాజుని రాజీనామా చెయ్యమని చెప్పండి రాజధానిపై నిర్ణయం ఏంటో తరువాత చెప్తాం.

రాజధానితో సంబందం లేకుండా రాజీనామా చెయ్యాలని ముందే చెప్పాము.

రాజధాని భూముల కుంభకోణంలో చంద్రబాబు పాత్ర ఉంది.

ల్యాండ్ పూలింగ్ పేరుతో దళితుల భూములను చంద్రబాబు, లోకేష్ దోచేశారు.

సుజనా చౌదరి, నారాయణ, లింగమనేని రమేష్ బినామిలు ఎందుకు భూములు కొనుగోలు చేశారు.

వైసీపీ నేతలు ఎవరు ఎందుకు అమరావతిలో భూములు కొనలేదు.

రాజధానిలో క్విడ్ ప్రో కు పాల్పడింది నిజం కాదా ?.

చట్టం తన పని తాను చేసుకుంటుంది విచారణ అక్రమాలు జరిగినట్లు తెలిస్తే లోకేష్, చంద్రబాబు పేర్లు కూడా ఎఫ్ఐఆర్ లో పెడతారు.

రాజధాని గ్రామాల్లో కోవిడ్ వల్ల పనులు ప్రారంభించలేదు.

బాధ్యత గల మంత్రిగా చెప్తున్నా రాజధాని గ్రామాల్లో త్వరలో పనులు ప్రారంబించబోతున్నాం

HMTV

HMTV

Next Story