Boat sinks in Godavari: శబరి నదిలో లాంచీ మునక

HMTV
By HMTV
Published on: 2020-08-21 08:19:19

తూర్పుగోదావరి: చింతూరు శబరి గోదావరి లో నిన్న రాత్రి జరిగిన లాంచీ ప్రమాదంలో గల్లంతైన గోదావరి లాంచి సారంగు పెంటయ్య కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు

పెంటయ్య కోడేరు అనే గ్రామం చేరెకున్నారన్న ప్రచారంతో అక్కడి చేరుకుని విచారణ చేస్తున్న చింతూరు సిఐ యువకుమార్..

HMTV

HMTV

Next Story