Black Magic: మంత్రాల నెపంతో వ్యక్తి పై గ్రామస్తుల దాడి..
యాదాద్రి భువనగిరి జిల్లా: రాజపేట మండలం దూదివేంకటాపురంలో మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో ఎల్లయ్య అనే వ్యక్తి పై గ్రామస్తుల దాడి......
తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలింపు....
సంఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..
Next Story



