Black Magic: మంత్రాల నెపంతో వ్యక్తి పై గ్రామస్తుల దాడి..

HMTV
By HMTV
Published on: 2020-08-25 10:23:51

యాదాద్రి భువనగిరి జిల్లా: రాజపేట మండలం దూదివేంకటాపురంలో మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో ఎల్లయ్య అనే వ్యక్తి పై గ్రామస్తుల దాడి......

తీవ్ర గాయాలతో ఆస్పత్రికి తరలింపు....

సంఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేస్తున్న పోలీసులు..

HMTV

HMTV

Next Story