BJP YAMINI SHARMA: హిందూ దేవాలయాలపై అన్యమతస్తుల పెత్తనం సహించం: సాధినేని యామినీ శర్మ
తూర్పుగోదావరి : కాకినాడ బాలాత్రిపురసుందరీ అమ్మవారిని దర్శించుకున్న బిజేపీ నాయకురాలు సాధినేని యామినీ శర్మ..
హిందూ దేవాలయాల పై అన్యమతస్తుల పెత్తనం సహించం..
కాకినాడ ఎండోమెంట్స్ డిప్యూటీ కమిషనర్ గా క్రైస్తవ మతస్తుడిని నియమించే ప్రయత్నం విమరించుకోవాలి..
అన్యాక్రాంతమైన ఎమ్మెఎస్ఎన్ చారిటీస్, అంతర్వేది, పిఠాపురం సంస్థాన భూములు తిరిగి స్వాధీనం చేసుకోవాలి..
దేవుడి సొమ్ము తింటూ దేవాదాయ శాఖ మంత్రి ఇతర మతాల ప్రార్థనలకు వెళ్లడం తీవ్రంగా ఖండిస్తున్నాం..
హిందూ దేవాలయాల పరిరక్షణ కు బిజేపి, జనసేన సహా ఇతర పార్టీలతో కలిసి ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తాం..
అంతర్వేది ఘటన లాగే మిగిలిన హిందూ దేవాలయాలు పై జరిగిన అన్ని దాడుల పైనా సిబిఐ విచారణకు ఆదేశించాలి..
Next Story



