BJP Media Statement: గవర్నరుగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా డా. తమిళిసై సౌందరరాజన్ గారికి బీజేపీ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు..కె కృష్ణసాగర రావు..

బీజేపీ మీడియా స్టేట్మెంట్.

కె కృష్ణసాగర రావు....ముఖ్య అధికార ప్రతినిధి,

-గవర్నర్ తమిళిసై గారి తొలి ఏడాది పాలన ఎంతో ఫలప్రదంగా సాగింది. రాష్ట్రంలోని అన్ని వర్గాల వారితో ఆవిడ కలసిపోయారు, రాజ్ భవన్ ను     సామాన్యులకు చేరువ చేసి, అందరికీ అందుబాటులోకి తెచ్చారు.

-రాష్ట్ర రాజ్యాంగాధిపతిగా, నిజమైన ప్రజాస్వామ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ, అన్ని ప్రతిపక్ష పార్టీలూ స్వేచ్ఛగా రాజభవన్ తలుపు తట్టే అవకాశం కల్పించారు     గవర్నర్.

-ఆవిడ భవిష్యత్తు పదవీకాలం మరింత ఫలప్రదంగా సాగాలని కోరుకుంటున్నాను.

-ఇటువంటి వ్యక్తి గవర్నరుగా రావడం తెలంగాణ ప్రజల అదృష్టం.

Show Full Article
Print Article
Next Story
More Stories