BJP: బీజేపీ మీడియా ప్రకటన!

-కె.కృష్ణ సాగర్ రావు,బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి,తెలంగాణ రాష్ట్రం.

-పార్టీలో నా మిత్రుడు, నా సహచర నాయకుడు, మాజీ పార్టీ అధికార ప్రతినిధి రఘునందన్ రావు దుబ్బాక ఉపఎన్నికలో విజయం సాధించినందుకు గాను నా   హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

-దుబ్బాక ఎన్నికల్లో మా పార్టీకి మద్దతు ఇచ్చిన దుబ్బాక ప్రజలందరికీ,ఓటర్లకు బీజేపీ ధన్యవాదాలు చెప్తుంది.

-ఈ ఎన్నికల్లో బీజేపీ గెలుపు కోసం అహర్నిశలు కృషి చేసిన బీజేపీకార్యకర్తలకు ,నాయకులకు పార్టీ ధన్యవాదాలు తెలియజేస్తుంది.

-తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుదలకి ఈ ఎన్నిక ఒక ఉదాహరణ,ఒక గుర్తుగా నిలవనుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories