Bhupalpally Updates: జిల్లా కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో వివాదం..

HMTV
By HMTV
Published on: 2020-11-06 13:44:39

జయశంకర్ భూపాలపల్లి జిల్లా..

* జిల్లా కేంద్రంలోని జవహర్ నగర్ కాలనీలో అనుమానాస్పద స్థితిలో తల్లి కూతురు ఉరి వేసుకుని ఆత్మహత్య.

* తల్లి సంగరి లాస్య(25) రెండున్నరేళ్ల పాప మహితి తో సహా ఉరివేసి ఆత్మహత్య.

* కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు.

HMTV

HMTV

Next Story