Bhupalpally updates: కాకతీయ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లో భారీగా చేరిన వరద నీరు...

జయశంకర్ భూపాలపల్లి జిల్లా//

-జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలో అర్థరాత్రి కురిసిన వర్షానికి సింగరేణి కాలరీస్ లోని కాకతీయ ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లో భారీగా చేరిన వరద నీరు.

-4 వేల టన్నుల బొగ్గు ఉత్పత్తి కి అంతరాయం.

-రాత్రి భారీగా వర్షం కురవడంతో ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ లో డంపర్లు , వోల్వో లారీలు నీటిలో దిగపడటం తో ఓపెన్ కాస్ట్ పరిసరాలు బురదమయంగా మారాయి.

-బొగ్గు ఉత్పత్తి నిలిచిపోవడంతో సింగరేణి సంస్థ కు 3 కోట్ల రూపాయల మేర నష్టం జరిగినట్లు అధికారులు తెలుపుతున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories