Bhatti Vikramarka Comments: ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసింది.. ప్ర‌భుత్వంపై భట్టి విక్రమార్క ఫైర్‌

HMTV
By HMTV
Published on: 2020-09-05 08:13:34

భట్టి విక్రమార్క.. సీఎల్పీ నేత.

ఈ నెల 26 నుండి రాష్ట్రంలో ప్రభుత్వ ఆసుత్రులను సందర్శించాం.

రాష్ట్ర ప్రభుత్వం ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసింది

రాష్ట్రంలో ఎక్కడ కేసీఆర్ ప్రభుత్వం కొత్త పరికరాలు కొనుగోలు చెయ్యలేదు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు కొనుగోలు చేసిన పరికారాలే ఉన్నాయి.

చాలా ఆసుపత్రుల్లో యంత్ర సామగ్రి , సిబ్బంది సరిగా లేరు.

ఆరున్నర సంవత్సరాల నుండి trs ప్రభుత్వం వైద్య సిబందీని ఎందుకు నియమించుకోలేదు.

ఉద్యమం ఉద్యోగాల కోసమే చేశామని చెప్పిన మంత్రి ఈటెల రాజేందర్ ఆయన శాఖ లో ఉన్న ఉద్యోగాలే ఖాళీలే భర్తీ చేయలేదు.

HMTV

HMTV

Next Story