Bharat Ram: డైరెక్టర్ల ను తన కార్యాలయంలో సత్కరించిన ఎంపీ భరత్ రామ్..
తూర్పుగోదావరి -రాజమండ్రి
-56 బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్ల ను తన కార్యాలయంలో సత్కరించిన ఎంపీ భరత్ రామ్.
-నగరంలో బీసీ ల భారీ ర్యాలీ, అపర నవయుగ పూలే మన సీఎం జగన్..
-గోదావరి గట్టు పై పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన ఎంపీ భరత్
Next Story



