Bharat Ram: డైరెక్టర్ల ను తన కార్యాలయంలో సత్కరించిన ఎంపీ భరత్ రామ్..

తూర్పుగోదావరి -రాజమండ్రి

-56 బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్ల ను తన కార్యాలయంలో సత్కరించిన ఎంపీ భరత్ రామ్.

-నగరంలో బీసీ ల భారీ ర్యాలీ, అపర నవయుగ పూలే మన సీఎం జగన్..

-గోదావరి గట్టు పై పూలే విగ్రహానికి పూలమాలలు వేసి నివాళి అర్పించిన ఎంపీ భరత్

Show Full Article
Print Article
Next Story
More Stories