Bhadradri Kothagudem Updates: అమరవీరుల స్మారక స్థూపన్ని ఆవిష్కరించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

భద్రాద్రికొత్తగూడెం జిల్లా:

కొత్తగూడెం...

-ప్రగతి మైదానంలో తెలంగాణ అమరవీరుల స్మారక స్థూపన్ని ఆవిష్కరించిన రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్.

-పాల్వంచ నూతన కలెక్టరేట్ నిర్మాణాన్ని పరిశీలించిన రాష్ట్ర రోడ్ల రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ..

-ఈ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎం.వి.రెడ్డి , ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు జిల్లా అదనపు కలెక్టర్ అనుదీప్,......

Show Full Article
Print Article
Next Story
More Stories