Bhadradri Kothagudem Updates: ఛత్తీస్‌ఘడ్ లో లొంగిపోయిన పది మంది మావోయిస్టులు...

 భద్రాద్రి కొత్తగూడెం..

- లోన్ వరాట్ కార్యక్రమం లో బాగంగా దంతెవాడ జిల్లా ఎస్ పి ముందు లొంగిపోయిన మావోయిస్టులు.

- వీరిలో ఏసిఎం, డి సి ఎం, ఎల్ జి ఎస్ డిప్యూటీ కమాండర్ స్దాయిగల ఐదుగురు కీలక దళ సభ్యులు కాగా వీరి తలపై ఒక్కొక్కరికి రూ. లక్ష నుండి ఐదు లక్షల    వరకు రివార్డులు ఉన్నట్లు తెలిపిన దంతెవాడ పోలీసులు.

Show Full Article
Print Article
Next Story
More Stories