Balasubrahamnyam: ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం మరణం తీరని లోటు -ఎల్ .రమణ టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు!

ఎల్ .రమణ టీడీపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు..

-సుప్రసిద్ధ గాయకుడు ఎస్సీ బాలసుబ్రహ్మణ్యం అకాల మరణం దిగ్భ్రాంతికి గురిచేసింది.

-సంగీత దర్శకుడిగా, గాయకుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా కూడా చిత్రసీమకు ఎనలేని సేవలందించారు.

-హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషలలో వేలాది పాటలకు తన స్వరంతో ప్రాణం పోసిన గాన గంధర్వుడు.

-తెలుగు జాతికి లభించిన అద్భుత వరం ఎస్పీ బాల సుబ్రహ్మణ్యం. అటువంటి గొప్ప గాయకుడిని కరోనా రూపంలో మృత్యువు కబలించడం బాధాకరం.

-ఆయన మ‌ర‌ణం యావ‌త్ సంగీత ప్రపంచానికి తీరని లోటు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నాను.

-కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.

Show Full Article
Print Article
Next Story
More Stories