Ayyanna Patrudu Comments: వైసీపీ సర్కార్ పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఫైర్...

- వైసీపీ సర్కార్ పై మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

- జగన్ ప్రభుత్వం హిందుత్వన్ని దెబ్బతీసేలా ప్రవర్తిస్తోందని ధ్వజమెత్తారు.

- అన్ని మతాలను సమానంగా చూడాల్సిన ప్రభుత్వం కేవలం హిందూమతాన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకుందో ప్రజలంతా గమనించాల్సిన అవసరం      ఉందన్న అయ్యన్న..

- దేవాలయాలపై దాడులు జరుగుతున్నా, రథాలు తగులబెట్టినా, పట్టించుకునే నాధుడే లేడన్నారు.

- సింహాచలం భూములు దోపిడీ చేసేందుకు కుట్రలు చేస్తున్నారని, తిరుమల వెంకటేశ్వరస్వామి భూములు అమ్మేందుకు ఏర్పాట్లు చేస్తున్నారని ఆరోపించారు.   ఇప్పటికైనా ప్రజలు మేల్కొని హందు దర్మాన్ని కాపాడుకోలని పిలుపునిచ్చారు.

Show Full Article
Print Article
Next Story
More Stories