Assembly updates: అసెంబ్లీ సమావేశాల నిర్వహణ, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సమీక్ష...

అసెంబ్లీ...

-అసెంబ్లీ సమావేశాల ఏర్పాట్లపై మండలి ఛైర్మన్‌, శాసన స్పీకర్ సమీక్ష.

-ఈ నెల 13, 14 తేదీల్లో శాసన సభ, శాసన మండలి సమావేశాల నేపథ్యంలో  కరోనా జాగ్రత్తలు పాటించాలి.

-శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, శాసన మండలి గుత్తా సుఖేందర్ రెడ్డి సూచించారు.   

-ఉభయ సభల ప్రాంగాణాల్లో కరోనా పరీక్షల కేంద్రాలను ఏర్పాటు చేయాలని శాసన మండలి కార్యదర్శిని ఆదేశం.

-సమావేశాలకు హాజరయ్యే సభ్యులు, శాసన సభ, పోలీసు సిబ్బంది, మీడియా ప్రతినిధులు కొవిడ్​ పరీక్షలు చేయించుకోవాలి.

-సోమవారం మధ్యాహ్నం 2 గంటల నుంచి కరోనా పరీక్ష కేంద్రాలు పనిచేస్తాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories