Aravind Kumar Goud: హైదరాబాద్ లో ఏ అభివృద్ధి చూసిన తెలుగుదేశం పార్టీ చేసిందే..

- అరవింద్ కుమార్ గౌడ్ టీడీపీ జిహెచ్ఎంసి సమన్వయ కమిటీ కన్వీనర్..

- జిహెచ్ఎంసి ఎన్నికల్లో ఉపసంహరణ గిఫ్దువు ముగిసిన తరువాత 105 స్థానాల్లో టీటీడీపీ అభ్యర్థులు భరిలో ఉన్నారు...

- 80 శాతం కు పైగా బడుగు బలహీన వర్గాలకు చెందిన వారున్నారు...

- హైదరాబాద్ దాహార్తిని తీర్చిదిద్దడానికి కృష్ణానది జలాలను తీసుకొచ్చింది టీడీపీ..

- హైటెక్ సిటీని నిర్మించి మైక్రోసాఫ్ట్ వంటి అంతర్జాతీయ కంపనిలను నగరానికి తీసుకువచ్చింది...

- నగర ట్రాఫిక్ ను తగ్గించడానికి ఔటర్ రింగ్ రోడ్డు ప్రాజెక్టుకు టీడీపీ అంకురార్పణ చేసింది..

- నిత్యం మతఘర్షణలు ,కర్ఫ్యూ లు ఉండే శాంతి భద్రతలకు పరిరక్షించింది టీడీపీ..

Show Full Article
Print Article
Next Story
More Stories