AP THREE CAPITALS: మూడు రాజధానులపై హైకోర్టులో ముగిసిన విచారణ

HMTV
By HMTV
Published on: 2020-10-05 08:15:21

అమరావతి: మూడు రాజధానులపై హై కోర్టులో ముగిసిన విచారణ.

- తదుపరి విచారణ రేపటి కి వాయిదా.

- ముందుగా స్టే కు సంబంధం లేని 34 పిటీషన్ లను విచారించనున్న ధర్మాసనం

- రేపటి నుండి పిటిషన్లను అంశాల వారీగా విభజించి విచారణ జరపనున్న ధర్మాసనం

HMTV

HMTV

Next Story