AP PGECET 2020: పీజీ ఈసెట్ పరీక్షలు

విశాఖ: ఈనెల 28 వ తేదీ నుంచి వచ్చె నెల 3 వ తేదీ వరకు ఏపీ పి జి ఈ సెట్  పరీక్షలు.

- ఇంజినీరింగ్ ,ఫార్మసీ పిజి కోర్స్ లో ప్రవేశాలకు ఏపీ పి జి ఈ సెట్.

- ఆంధ్ర విశ్వవిద్యాలయం ఆద్వర్యంలో ప్రేవేశ పరీక్ష.

- పరీక్షకు హాజరు కానున్న 28726 మంది అబ్యర్థులు.

- కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు.

- రోజుకు రెండు సెషన్ లలో పరీక్షలు.

- ఉదయం 10 గంటలు నుంచి 12 గంటలు వరకు ,మధ్యాహ్నం 3 గంటలు నుంచి 5 గంటలు వరకు పరీక్షలు.

- రాష్ట్ర వ్యాప్తంగా 42 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు.

- పరీక్షకు ఒక్క నిమిషం ఆలస్యం అయిన అనుమతి లేదు.

Show Full Article
Print Article
Next Story
More Stories