AP Panchayat Elections 2021 Live UPdates: ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో ఉద్రిక్తత

ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. కందులూరులో వైసీపీ అభ్యర్థి వర్గం, రెబల్ అభ్యర్థి వర్గం మధ్య ఘర్షణ నెలకొంది. ఓ వృద్ధురాలిని పోలింగ్‌ బూత్‌లోకి తీసుకెళ్లే విషయంలో వివాదం తలెత్తింది. దీంతో ఇరువర్గాలు బాహాబాహీకి దిగాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఆందోళనకారులను చెదరగొట్టారు. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవంటూ వన్‌టౌన్‌ సీఐ స్ట్రాంగ్‌ వార్నింగ్ ఇచ్చారు. 

Show Full Article
Print Article
Next Story
More Stories