AP Panchayat Elections 2021 Live UPdates: కాకుమాను మండలం గరికపాడులో బూత్‌ ఏజెంట్‌ మృతి

HMTV
By HMTV
Published on: 2021-02-09 05:55:36

గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కాకుమాను మండలం గరికపాడులో బూత్‌ ఏజెంట్‌ మృతి చెందారు. విధులు నిర్వహిస్తుండగా గుండె నొప్పి రావడంతో ఎన్నికల కేంద్రంలో ఒక్కసారిగా కుప్పకూలారు మస్తాన్‌ వలి. హుటాహుటిన సిబ్బంది ఆస్పత్రికి తరలించే ప్రయత్నం చేశారు. అయితే మార్గమధ్యంలోనే మస్తాన్‌ వలీ తుదిశ్వాస విడిచారు. 

HMTV

HMTV

Next Story