AP Panchayat Elections 2021 Fourth Phase

ప్రకాశం జిల్లా:

* మార్కాపురం మండలం దరిమడుగులో ఎమ్మార్వో కారును అడ్డుకున్న వైసీపీ రెబల్ అభ్యర్థి వర్గం.

* గతంలో ఓటు నమోదు చేయించుకున్న ఇతర జిల్లాలకు చెందిన ఇంజనీ రింగ్ విద్యార్థులకు ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలంటూ డిమాండ్.

* ఆర్ ఓ తో మాట్లాడి అందరికీ అవకాశం కల్పిస్తామని నచ్చజెప్పిన ఎమ్మార్వో.

* స్థానిక ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థుల ఓట్లు ఎక్కువగా ఉండడంతో ఫోటో సరిగా లేక పోవడంతో గుర్తించలేక సతమతమవుతున్న ఎన్నికల అధికారులు.

* తన ఓటును ఇతరులు ఎవరో వేశారని ఎమ్మార్వో ముందు ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థి మధు.

Show Full Article
Print Article
Next Story
More Stories