AP Panchayat Elections 2021 Fourth Phase

HMTV
By HMTV
Published on: 2021-02-21 03:53:58

విశాఖ జిల్లా:

విశాఖ జిల్లా పెందుర్తి మండలం రాంపురం గ్రామంలో ఎమ్మెల్యే అదీప్ రాజ్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇక్కడ నుంచే ఆయన సతీమణి శీరిష సర్పంచ్‌ అభ్యర్ధిగా బరిలో ఉన్నారు. పార్టీలకు అతీతంగా గ్రామాలభివృద్ధికి పాటుపడుతామంటున్న ఎమ్మెల్యే అదీప్‌ రాజ్

HMTV

HMTV

Next Story