AP Panchayat Elections 2021 Fourth Phase

HMTV
By HMTV
Published on: 2021-02-21 03:18:20

అనంతపురం జిల్లా:

* అనంతపురం జిల్లాలో పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. ఎన్నికలు సజావుగా సాగేందుకు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 5వేల మంది పోలీసులు విధుల్లో ఉన్నట్టు ఎస్పీ సత్యఏసుబాబు తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామంటున్న ఎస్పీ సత్య ఏసుబాబు

HMTV

HMTV

Next Story