AP Panchayat Elections 2021 Fourth Phase

HMTV
By HMTV
Published on: 2021-02-21 02:42:15

విజయనగరం జిల్లా:

* విజయనగరం జిల్లాలో పంచాయతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఉదయం 6.30 నిమిషాలకు జిల్లాలోని 10 మండలాలలో 296 పంచాయతిలలో పోలింగ్ ప్రక్రియ మొదలైంది. ఇవాళ జరుగుతున్న ఎన్నికలలో 4 లక్షల 54 వేల 142 మంది తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు.

HMTV

HMTV

Next Story