AP Municipal Elections 2021: తిరుపతి

HMTV
By HMTV
Published on: 2021-03-10 10:55:19

తిరుపతి: 

తిరుపతి రెండవ డివిజన్లో పోలింగ్ నిలిచిపోయింది. కొందరు ఓటర్లకు రెండు బ్యాలెట్ పేపర్లు ఇస్తున్నారని టీడీపీ నాయకులు మండిపడ్డారు. రీ పోలింగ్ నిర్వహించాలని టిడిపి తిరుపతి జిల్లా ఇన్చార్జి నరసింహ యాదవ్ డిమాండ్ చేశారు.

HMTV

HMTV

Next Story