AP Municipal Elections 2021: విజయవాడ

విజయవాడ: 

విజయవాడ కార్పొరేషన్‌ పరిథిలో పోలింగ్ మందకొడిగా సాగుతోంది. మధ్యాహ్నం 1 గంట వరకు 64 డివిజన్లలో 38.14శాతం పోలింగ్ మాత్రమే నమోదయింది. ఎన్నికల దృష్య్టా నగరంలో ముందస్తు సెలవు ప్రకటించినప్పటికీ ఓటింగ్‌లో పాల్గొనేందుకు ప్రజలు ముందుకు రాలేదు. మధ్యాహ్నం ఒంటిగంట వరకు నగరంలోని ఏ ఒక్క డివిజన్‌లోనూ 50శాతం పోలింగ్ దాటకపోవడం గమనార్హం. మరోవైపు ఎన్నడూ లేనంత మందకొడిగా పోలింగ్ సాగుతుండడం పట్ల పొలిటికల్ పార్టీలు అయోమయంలో పడుతున్నాయి.

Show Full Article
Print Article
Next Story
More Stories