AP Municipal Elections 2021: నగరి

నగరి: 

వైసీపీ ఎమ్మెల్యే రోజా నగరి మున్సిపాల్టీ పరిధిలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూడో వార్డులోని పోలీంగ్ కేంద్రంలో ఓటు వేశారు. నగరి, పుత్తూరు మున్సిపాలిటీ చైర్మన్ స్థానాలను గెలుచుకుని సీఎం జగన్ కు గిఫ్ట్ ఇస్తామని చెప్పారు. 

Show Full Article
Print Article
Next Story
More Stories