AP Municipal Elections 2021: పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతన్న పోలింగ్
పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు కార్పొరేషన్, నాలుగు మున్సిపాలిటీల్లో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.
Next Story



