AP Municipal Elections 2021: పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతన్న పోలింగ్‌

HMTV
By HMTV
Published on: 2021-03-10 04:35:07

పశ్చిమ గోదావరి జిల్లాలో ఏలూరు కార్పొరేషన్, నాలుగు మున్సిపాలిటీల్లో పోలింగ్ కొనసాగుతోంది. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. పోలింగ్‌ సమయంలో ఎలాంటి అవాంఛనీయమైన ఘటనలు జరగకుండా పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు.   

HMTV

HMTV

Next Story