AP Municipal Elections 2021: విజయనగరం జిల్లాలో ప్రశాంతంగా కొనసాగుతున్న పోలింగ్‌

HMTV
By HMTV
Published on: 2021-03-10 04:12:17

విజయనగరం జిల్లాలో మున్సిల్‌ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా కొనసాగుతోంది. జిల్లా కేంద్రంలో మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఓటు వినియోగంతో సమాజంలో హక్కు, బాధ్యత పెరుగుతుందన్నారు. ప్రతీ ఒక్కరూ తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని అశోక్‌ గజపతిరాజు కోరారు. పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

HMTV

HMTV

Next Story