AP Municipal Elections 2021: వైసీపీ కౌన్సిల్‌ అభ్యర్థికి పోలీసులకు మధ్య వాగ్వాదం

HMTV
By HMTV
Published on: 2021-03-10 03:57:21

తూర్పు గోదావరి జిల్లా సామర్లకోటలో పోలింగ్‌ కొనసాగుతుంది. అయితే 7వ పోలింగ్‌ బూత్‌ వద్ద వైసీపీ కౌన్సిల్‌ అభ్యర్థికి పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. అధికారులు ఇచ్చిన పాస్‌ను చూపించిన పోలీసులు పోలింగ్‌ కేంద్రంలోకి పంపించలేదు. దీంతో పోలీసులతో వైసీపీ కౌన్సిల్‌ అభ్యర్థి వాగ్వాదానికి దిగాడు.

HMTV

HMTV

Next Story