AP Municipal Elections 2021: చిత్తూరు జిల్లాలో కొనసాగుతన్న పోలింగ్‌

HMTV
By HMTV
Published on: 2021-03-10 03:11:10

చిత్తూరు జిల్లాలో ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. జిల్లాలో 344 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అందులో 137 అత్యంత సమస్యాత్మక కేంద్రాలు, 97 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలుగా గుర్తించారు. ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు.

HMTV

HMTV

Next Story