AP Municipal Elections 2021: పోలింగ్‌ కేంద్రాల వద్ద బారులు తీరిన ఓటర్లు

HMTV
By HMTV
Published on: 2021-03-10 03:07:25

శ్రీకాకుళం జిల్లాలో మూడు మున్సిపాల్‌టిలకు పోలింగ్‌ జరుగుతోంది. ఓటు హక్కు వినియోగించుకోవడానికి పోలింగ్‌ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరారు. అత్యంత సమస్యాత్మంక ప్రాంతమైన పలాస-కాశీబుగ్గ పట్టణాల్లో పోలింగ్‌ ప్రశాంతంగా జరుగుతోంది.

HMTV

HMTV

Next Story