AP High Court updates: తహసీల్దార్ జారీ చేసిన నోటీసులపై నేడు హైకోర్టులో జరిగిన విచారణ..

అమరావతి...

-జడ్జి రామకృష్ణ ఇంటి ముందు రోడ్డుపై నడవొద్దంటూ తహసీల్దార్ జారీ చేసిన నోటీసులపై నేడు హైకోర్టులో జరిగిన విచారణ

-జడ్జి రామకృష్ణకు నోటీసుల అంశంపై సిబిఐ విచారణకు ఆదేశించాలని ధర్మాసనాన్ని కోరిన న్యాయవాది శ్రావణ్ కుమార్

-ఇప్పటికే జడ్జి రామకృష్ణకు తహసీల్దార్ జారీ చేసిన నోటీసులను తాత్కాలికంగా సస్పెండ్ చేసిన హైకోర్టు

-తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా

Show Full Article
Print Article
Next Story
More Stories