Antervedi updates: లక్ష్మీనరసింహస్వామి క‌ళ్యాణోత్స‌వానికి ఉప‌యోగించిన‌ ర‌థం ద‌గ్ధం కావ‌డం భ‌క్తుల మ‌నోభావాలు తీవ్రంగా దెబ్బ‌తిన్నాయి:-నారా లోకేష్..

అమరావతి..

-టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్

-రాష్ట్రంలో ఆల‌యాల‌ను అప‌విత్రం చేస్తూ, దేవాల‌యాల‌ను రాజ‌కీయాల‌కు వేదిక‌గా వాడుకుంటున్న వైకాపా హ‌యాంలో ల‌క్ష్మీన‌ర‌సింహుడి ర‌థం కాలిపోవ‌డం   రాష్ట్రానికే అరిష్టం అంటున్నారు పండితులు.

-ఓ వైపు గోశాల‌ల్లో గోవుల‌ మృత్యుఘోష‌, మ‌రోవైపు రోజుకొక ఆల‌యంలో అరిష్ట సంకేతాలు వెలువ‌డుతున్నా..ప్రభుత్వం క‌నీసం స్పందించ‌క‌పోవ‌డం విచార‌కం.

-ర‌థం ద‌గ్ధం కావ‌డానికి కార‌కులెవ‌రో గుర్తించి క‌ఠినంగా శిక్షించాలి.

Show Full Article
Print Article
Next Story
More Stories