Andhra pradesh updates: ఏపీ నుంచి చేరుకున్న ఎన్ డిఆర్ఎఫ్ బృందాలు!

HMTV
By HMTV
Published on: 2020-10-20 09:25:15

ఆంధ్ర ప్రదేశ్..

-వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు ఏపీ నుంచి చేరుకున్న ఎన్ డిఆర్ఎఫ్ బృందాలు...

-37 బోట్లను పంపిన ఏపీ ప్రభుత్వం...

-రవింద్రభారతి లో కమాండ్ కంట్రోల్ సెంటర్ ఏర్పాటు...

-24గంటల నిరంతర పర్యావేక్షణ చేసేందుకు 4 అధికారుల బృందం..

-గజ ఈతగాళ్ళు ,రెస్క్యూ టీం లను అందుబాటులో ఉంచిన ప్రభుత్వం...

HMTV

HMTV

Next Story