Andhra pradesh updates: ఎర్రచందనం కోసం శేషాచలం అడవుల్లోకి చొరబడిన స్మగ్లర్లు..

HMTV
By HMTV
Published on: 2020-10-18 04:58:31

-దాదాపు 25 మంది తమిళ స్మగ్లర్లు ను అడ్డుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు

-నిరోధించిన టాస్క్ ఫోర్స్ పోలీసులపై రాళ్ల తో దాడి చేరి పరారీ

-స్మగ్లర్లు తెచ్చుకున్న నిత్యావసర వస్తువులు స్వాధీనం

HMTV

HMTV

Next Story