Andhra Pradesh: కడప జిల్లా రాజంపేటలో అగ్నిప్రమాదం

  • కడప జిల్లా రాజంపేట రైల్వేస్టేషన్ రోడ్డులోని దీప్ లాడ్జి లొ చెలరేగిన మంటలు
  • లాడ్జిలోని 22 గదులకు వ్యాపించిన మంటలు.. అలుముకున్న దట్టమైన పొగ
  • ప్రమాద సమయంలోలాడ్జి లొ 33 మంది
  • మంటలను అదుపులోకి తెచ్చిన ఫైర్ సిబ్బంది
  • ఒకరు మృతి మిగిలిన వారిని కాపాడిన పోలీస్, ఫైర్ సిబ్బంది

ఎలక్ట్రిక్ షార్ట్ సర్క్యూట్ కారణం అని అనుమానం

సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితిని సమీక్షిస్తున్న రాజంపేట ఎయస్పి రాంనాధ్ హెడ్జ్

Show Full Article
Print Article
Next Story
More Stories