AP Parishad Elections 2021 Live Updates: పశ్చిమ గోదావరి జిల్లా

 పశ్చిమ గోదావరి జిల్లా: 

పశ్చిమ గోదావరి జిల్లా వట్లూరు జడ్పీ హైస్కూల్‌లో ఏర్పాటు చేసిన పోలింగ్‌ బూత్‌ వద్ద ఉత్రిక్తత నెలకొంది. పంచాయతీ సిబ్బందికి, ఏన్‌ఎం సిబ్బందికి మధ్య వాగ్వాదం జరిగింది. శానిటైజర్లు అడిగినందుకు పంచాయతీ సిబ్బంది తమతో గొడవకు దిగారని ఏన్‌ఎం సిబ్బంది ఆరోపిస్తున్నారు. ఇంత జరుగుతున్న పోలీసులు చోద్యం చూస్తున్నారు. ప్రశ్నించిన మీడియాపై పోలీసులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

Show Full Article
Print Article
Next Story
More Stories