Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

తూర్పుగోదావరి జిల్లా:

చింతూరు మండలం కోత్తపల్లిలో పోలింగ్‌ అధికారిని మృతి చెందింది. కొత్తపల్లి పంచాయితీ పోలింగ్ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న కాకినాడకు చెందిన దైవ కృపారాణి తీవ్ర ఆస్వస్థతకు గురైంది. దీంతో ఆమెను ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందింది. 

Show Full Article
Print Article
Next Story
More Stories