Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

ఏపీలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఓటర్లు అధిక సంఖ్యలో పోలింగ్‌లో పాల్గొంటున్నారు. ఉదయం 10:30 వరకు 40.29 శాతం పోలింగ్‌ నమోదైనట్లు ఎన్నికల అధికారులు తెలిపారు.

జిల్లాల వారిగా చూస్తే... 

-శ్రీకాకుళం- 42.65 శాతం

-విజయనగరం- 50.7 శాతం‌

-విశాఖ 43.35

-తూర్పు గోదావరి- 33.52

-పశ్చిమ గోదావరి 32

-కృష్ణా- 38.35

-గుంటూరు- 45.90 

-ప్రకాశం 35.90

- నెల్లూరు 42.16 శాతం నమోదయ్యింది

- ఇక చిత్తూరు 30.59 శాతం

- కడప 31.73

- కర్నూలు 48.72

- అనంతపురం 48.15 శాతం పోలింగ్‌ నమోదయినట్లు అధికారులు వెల్లడించారు.

Show Full Article
Print Article
Next Story
More Stories