Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

HMTV
By HMTV
Published on: 2021-02-17 05:27:24

కుప్పం పంచాయతీ పోలింగ్ లో ఉద్రిక్తత:

- శాంతిపురం మండలం మఠం, సంతూరు పంచాయతీల్లో ఓటరు స్లిప్పులతో పాటు అభ్యర్తి గుర్తు ముద్రించిన స్లిప్పుల పంపిణీ చేస్తున్నారని ప్రత్యర్థి అభ్యర్తులు ఆక్షేపణ

- ఓటరు గుర్తు స్లిప్పులను పట్టుకున్న కొందరు గ్రామస్తులు.

- వైసిపి మద్దతుదారులు స్లిప్పుల పంపిణీ చేస్తున్నారని ఆరోపిస్తున్న టిడిపి మద్దతుదారులు.

- ఇరువర్గాలను శాంతింపజేసిన పోలీసులు

HMTV

HMTV

Next Story