Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

HMTV
By HMTV
Published on: 2021-02-17 05:20:04

 ప.గో. జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్:

ప.గో. జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో ప్రశాంతంగా కొనసాగుతున్న పంచాయతీ ఎన్నికలు.

- పోలింగ్ కేంద్రాలకు భారీగా తరలివస్తున్న ఓటర్లు.

- ఓటు హక్కును వినియోగించుకోవడానికి భారీగా వస్తున్న మహిళలు, వృద్ధులు.

HMTV

HMTV

Next Story