Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

HMTV
By HMTV
Published on: 2021-02-17 05:16:47

కడప జిల్లాలో:

కడప జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లోని 129 సర్పంచ్ స్థానాలకు, 824 వార్డు స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికలను అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఎలాంటి అవాఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. 

HMTV

HMTV

Next Story