Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

HMTV
By HMTV
Published on: 2021-02-17 03:41:53

చిత్తూరు జిల్లా: 

చిత్తూరు జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. మదనపల్లి డివిజన్‌ పరిధిలోని 10 మండలాల్లో ఎన్నికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పుంగనూరు నియోజకవర్గంలో ఒక మండలం, మాజీ మంత్రి అమర్‌నాథ్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడంతో జిల్లాలోనే రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్నికల ఫలితాలపై ఆసక్తి పెరిగింది.

HMTV

HMTV

Next Story