Andhra Pradesh Panchayat Elections 2021 Phase 3 Polling

HMTV
By HMTV
Published on: 2021-02-17 02:38:13

విజయనగరం జిల్లాలో మూడో విడత పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతుంది. ఓటు హక్కు వినియోగించుకునేందుకు పోలింగ్‌ కేంద్రాల దగ్గర ప్రజలు బారులు తీరారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా అధికారులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు.

HMTV

HMTV

Next Story