Andhra Pradesh High Court updates: ఎన్నికల సంఘం ఉద్యోగులపై సీఐడీ నమోదు చేసిన కేసులపై స్టే ఆర్డర్స్ ఇచ్చిన ఏపీ హైకోర్టు..

అమరావతి..

-తదుపరి విచారణ నిలుపుదల చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ హైకోర్టు

-విచారణ ఎవరిపై చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు ప్రొసీడింగ్స్ రికార్డులను కోర్టులో సబ్ మిట్ చేయాలని ఆదేశం

-తదుపరి విచారణ వచ్చే సోమవారానికి వాయిదా

-ఎన్నికల సంఘం లో ఉద్యోగులను విధులు నిర్వర్తించకుండా సీఐడీ కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతోందని హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేసిన రాష్ట్ర   ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ..

Show Full Article
Print Article
Next Story
More Stories