Andhra Pradesh Bandh Live Updates: విశాఖ జిల్లా
విశాఖ జిల్లా:
మద్దిలపాలెం
మద్దిలపాలెం కూడలిలో బంద్లో పాల్గొన్నారు ఎంపీ విజయసాయిరెడ్డి, మంత్రులు కన్నబాబు, అవంతి శ్రీనివాస్. రహదారిపై బైఠాయించి ఆందోళనకు దిగారు. ఎంతోమంది ప్రాణ త్యాగాలతో స్టీల్ ప్లాంట్ సాధించుకున్నామని, కేంద్రం ఇప్పటికైనా ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.
Next Story



